గణేషుని సేవలో కమిషనర్

83பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు బుధవారం శ్రీసాయి గణేష్ సేవా సమితి గణేషున్ని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మండప నిర్వహకులు కమిషనర్ ను సన్మానించారు.

தொடர்புடைய செய்தி