పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్

70பார்த்தது
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తెలిపారు. బుధవారం పాలకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు రూ. 3403944 విలువ చేసే కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో శశికళ, ఎంఈఓ రాజయ్య, కాంగ్రెస్ మండలధ్యక్షులు ముక్కెర శ్రీనివాస్, నాయకులు సూర సమ్మయ్య, గంగాధర రమేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி