యూనిట్ల గ్రౌండింగ్‌కు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

65பார்த்தது
యూనిట్ల గ్రౌండింగ్‌కు పకడ్బందీ చర్యలు: కలెక్టర్
జిల్లాలో ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మహిళా శక్తి ప్రోగ్రాం అమలుపై అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద నిర్దేశించిన 12 రకాల వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి మండలాల వారీగా పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி