రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

50பார்த்தது
రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
పెద్దపల్లి జిల్లా లోని ట్రినిటీ కళాశాల కు చెందిన విద్యార్థి తూముల నేహా బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లాలో వచ్చే నెల 4 నుండి 6 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని ట్రినిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఓదెలు తెలిపారు.

தொடர்புடைய செய்தி