వన్యప్రాణులను సంరక్షించాలి: అటవీ అధికారి

69பார்த்தது
వన్యప్రాణులను సంరక్షించాలి: అటవీ అధికారి
వన్యప్రాణులు సంరక్షించాలని అటవీశాఖ రేంజ్ అధికారి రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అటవీ సంపద, వన్యప్రాణులను సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు రమేష్, అఫ్జల్ హుస్సేన్, నరసయ్య, హనుమంతు, ప్రదీప్, బీట్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி