సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

75பார்த்தது
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్
డీఎస్సీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి ఎంఆర్సీ కేంద్రంలో డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. జిల్లాలో 202 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, ఇప్పటికే 177 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిందని, మిగిలిన 25 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி