మంథని: ప్రభుత్వ బాలికల కళాశాలలో బతుకమ్మ సంబరాలు

70பார்த்தது
మంథని: ప్రభుత్వ బాలికల కళాశాలలో బతుకమ్మ సంబరాలు
మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరించారు. అనంతరం స్థానిక పెంజేరు కట్ట చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం, అధ్యాపకులు కొండమిది ఝాన్సీ, మ్యకల శ్రీదేవి, మానస, దీపా రాణి, సిబ్బంది సుజాత , అనసుర్య, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி