మానకొండూరు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకం

80பார்த்தது
మానకొండూరు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకం
మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమిస్తూ మంగళవారం ప్రజా భవన్ కార్యా లయంలో నూతనంగా నియామకమైన ఛైర్మన్లు, మర్రి ఓదెలు, వైస్ ఛైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డిని నియమిస్తూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శాలువాలతో సన్మానించి నియామక ఉత్తర్వులను అందజేశారు. వారితోపాటు మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం డైరెక్టర్లుగా పాకాల వందన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி