భజన మందిర నిర్మాణానికి భూమిపూజ

70பார்த்தது
భజన మందిర నిర్మాణానికి భూమిపూజ
జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడ భీరయ్య స్వామి దేవాలయంలో టీటీడీ ద్వారా మంజూరైన 10లక్షల రూపాయల నిధులతో భజన మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ లు కోరే గంగమల్లు, తోట మళ్ళీ కార్జున్, కూతురు రాజేష్, కూతురు పద్మ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி