20,21,37 వార్డులలో ప్రచారం నిర్వహించిన మున్సిపల్ చైర్మెన్

559பார்த்தது
20,21,37  వార్డులలో ప్రచారం  నిర్వహించిన మున్సిపల్ చైర్మెన్
ఎంపీ ఎలక్షన్స్ భాగంగా నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల లోని 20, 21, 37 వార్డులలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి- లక్ష్మణ్ ఇంటి ఇంటికి ప్రఛారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు సిరిపురం మహేంద్రనాథ్ అడ్వకేట్, హన్మాండ్ల చంద్రం, మ్యానకూరి మహేష్, సిరిపురం నిరంజన్, దయాకర్, సాగర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி