గురుకుల విద్యాలయంలో వీడ్కోలు కార్యక్రమం

50பார்த்தது
గురుకుల విద్యాలయంలో వీడ్కోలు కార్యక్రమం
వెల్గటూర్ మండలం కోటిలింగాల గురుకుల స్తంభంపల్లి పాఠశాలలో ప్రిన్సిపాల్ జక్కని రాజేశంకి మంగళవారం ప్రస్తుత ప్రిన్సిపాల్ హరిత ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி