ఎండపల్లి: రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

74பார்த்தது
ఎండపల్లి: రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
ఎండపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వ్యవసాయ శాఖ జగిత్యాల జిల్లా సహకార అధికారి సి. హెచ్ మనోజ్ కుమార్ నిర్వాహకులను ఆదేశించారు. వెల్గటూరు, ఎండపల్లి మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముఖ్య కార్యదర్శులతో ఇయన సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి అలసత్వం, అశ్రద్ధ వహించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி