ధర్మపురి వాసికి డాక్టరేట్.. సన్మానించిన జర్నలిస్టు సంఘం నేత

67பார்த்தது
ధర్మపురి వాసికి డాక్టరేట్.. సన్మానించిన జర్నలిస్టు సంఘం నేత
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన కవి రచయిత గుండి శ్రీనివాస్ శర్మ నరసింహ పురాణ ఏకమాధ్యయనం అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలకు చెందిన సీనియర్ జర్నలిస్టు, ఐజేయు సంఘం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు టీవీ సూర్యం విశ్వకర్మ గుండి శ్రీనివాస శర్మను ఘనంగా సత్కరించి, శాలువాతో సన్మానించి శుభాభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி