నరసింహుడి దేవస్థానంలో భక్తుల రద్దీ

66பார்த்தது
ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో వేకువ జామునే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ముందుగా స్థానిక గోదావరి నదిలో స్నానమాచరించి ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி