వ్యవసాయ మార్కెట్ లో గాంధీ జయంతి

51பார்த்தது
వ్యవసాయ మార్కెట్ లో గాంధీ జయంతి
మహాత్మ గాంధీ జయంతి సందర్బంగా బోయినిపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మహాత్మా గాంధీకి పూల మాల వేసి నివాళులు అర్పించి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, డైరెక్టర్ లు కళ్లపెల్లి సతీష్, మెరుపుల మహేష్, గంగిపెల్లి లచ్చయ్య మరియు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி