చొప్పదండి: అనాథలకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే

77பார்த்தது
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అనాథ పిల్లలకు అండగా నిలిచారు. గంగ ధార మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ తన నివాసంలో అనాథ పిల్లలకు బతుకమ్మ పండుగ సందర్భంగా ఆదివారం దస్తులు అందజేశారు. అనంతరం వారికి భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేసి ఆనందంగా గడిపారు. ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు.

தொடர்புடைய செய்தி