కొండగట్టు బస్టాండ్ వద్ద మృతదేహం

3696பார்த்தது
కొండగట్టు బస్టాండ్ వద్ద మృతదేహం
కొండగట్టు బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. శనివారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిచారు. మృతుడి వయసు సుమారు 50 నుంచి 60 లోపు ఉంటుందని తెలిపారు. ఇతను లైట్ పింక్ కలర్ షర్టు గీతలు, బ్లూ కలర్ లుంగీ ధరించి ఉన్నాడు. గుర్తుపట్టిన వారు సంప్రదించాలని పోలీసులు సూచించారు.

தொடர்புடைய செய்தி