బోయినిపల్లి బిజెపి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అధ్వర్యంలో శనివారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కేంద్ర హెూంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి, తొలిసారిగా కరీంనగర్ కు వచ్చిన నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో పుష్ప గుచ్చాన్ని అందజేసి, శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.