మాదిగలకు జిల్లాల వారీగా రిజర్వేషన్లు కల్పించాలి

78பார்த்தது
మాదిగలకు జిల్లాల వారీగా రిజర్వేషన్లు కల్పించాలి
జిల్లాల్లో ఎంత మంది మాదిగలు ఉంటే అంత రిజర్వేషన్లు కల్పించాలని మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి డిమాండ్ చేశారు. మాదిగ మేలుకొలుపు యాత్ర గురువారం సంగారెడ్డి పట్టణానికి చేరింది. సభలో ఆయన మాట్లాడుతూ, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇది ఈనెల 30న భువనగిరిలో మేలుకొలుపు యాత్ర ముగుస్తుందని చెప్పారు. సభలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు రవి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி