సిద్ధి గణపతి బ్రహ్మోత్సవాల ముగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే

77பார்த்தது
సిద్ధి గణపతి బ్రహ్మోత్సవాల ముగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లకి సేవ, రథోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி