జిహెచ్ఎంసి వార్డు కార్యాలయం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

67பார்த்தது
జిహెచ్ఎంసి వార్డు కార్యాలయం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
పటాన్ చెరు లోని అంబేద్కర్ నగర్ లో 1. 40 కోట్ల నిధులతో నిర్మిస్తున్న జిహెచ్ఎంసి వార్డు కార్యాలయ పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఎమ్మెల్యే వెంట కార్పోరేటర్ కుమార్ యాదవ్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி