నూతనంగా బదిలీ అయి వచ్చిన ఉపాధ్యాయులకు ఆహ్వాన కార్యక్రమం

80பார்த்தது
నూతనంగా బదిలీ అయి వచ్చిన ఉపాధ్యాయులకు ఆహ్వాన కార్యక్రమం
రామచంద్రపురం డివిజన్ మయూరి నగర్ కాలనీలో ఉన్న గీత భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాలలో నూతనంగా బదిలీ అయి కాలేజీలో చేరిన ఉపాధ్యాయులకు గురువారం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ఆహ్వానం ఏర్పాటు చేశారు. అనంతరం సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி