మండల పరిషత్ కార్యాలయం జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

84பார்த்தது
మండల పరిషత్ కార్యాలయం జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలాపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி