సంగారెడ్డి పట్టణంలోని మాదవ నగర్ లోని వడ్డే వీరహనుమాన్ దేవాలయంలో బుధవారం వడ్డె వీరహనుమంతుని జన్మనక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా అర్చకుడు జోగేందర్ శర్మ స్వామి వారికి తమలపాకులతో విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులుఅధిక సంఖ్యలోపాల్గొన్నారు.