పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శివ ధనుస్సు ఊరేగింపు

51பார்த்தது
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శివ ధనుస్సు ఊరేగింపు
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో సోమవారం రాఖీ పూర్ణిమ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విఠలేశ్వర స్వామి దేవాలయం నుండి కాశీ విశ్వేశ్వర దేవాలయం వరకు శివ ధనస్సు ఊరేగింపు నిర్వహించడం అనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி