ఆర్టీసీ అధికారుల దౌర్జన్యం బాధితుల ఆందోళన

66பார்த்தது
షాద్ నగర్ ప్రభుత్వ ఆర్టీసీ వ్యాపార సముదాయ దుకాణాలకు బుధవారం అధికారులు బలవంతంగా తాళాలు వేశారు. గత కోవిడ్ 19 సందర్భంగా ఏడాది పాటు ఎలాంటి వ్యాపారాలు లేకుండా ముగిసిన గత కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ శాఖ ఎండి సజ్జనార్ ఒక సంవత్సరం గడువును పెంచుతున్నట్టు అప్పట్లో ప్రకటించారని బాధితులు తెలిపారు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం బలవంతంగా నోటీసులు అంటించి ఇప్పుడు దుకాణాలకు తాళాలు వేశారని తెలిపారు.

தொடர்புடைய செய்தி