అభివృద్ధి సాధించుకుందాం: ఎమ్మెల్యే శంకర్

73பார்த்தது
షాద్‌నగర్ పట్టణ మున్సిపాలిటీలో రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధిని సాధించే దిశగా కౌన్సిలర్లు ముందుకు రావడం అభినందనీయమని కోట్లాది రూపాయల నిధులతో పట్టణ మౌలిక సదుపాయాలకు తన సాయి శక్తుల కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని పదో వార్డు ఖిల్లాలో 15 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி