షాద్ నగర్ రుణమాఫీ ధర్నాలో ప్రభుత్వంపై ఫైర్

72பார்த்தது
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో గురువారం రైతు రుణమాఫీ ధర్నా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. గత కాంగ్రెస్ హయాంలో సాగునీరు కరెంటు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు దొరకని దుర్భర పరిస్థితిలో ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఎక్కడ పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర ఉండేది కాదని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி