ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం

56பார்த்தது
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలోగల పలు గ్రామాలలో శనివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు పేర్కొన్నారు. సాయంత్రం నుండి ఎడతెరిపు లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி