అకాల వర్షం అతలాకుతలం

75பார்த்தது
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలం పరిధిలోగల పలు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా ఆకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు పేర్కొన్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ కి అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி