అకాల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం

77பார்த்தது
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలో గల పలు గ్రామాలలో బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైనట్లు, కుంటలు, వాగులు నేటితో నిండినట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி