రేవంత్ రెడ్డి పరిపాలన పై ధ్వజమెత్తిన సబితా

78பார்த்தது
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణ కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు రుణమాఫీ నిరసన దీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి పరిపాలన పై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி