ప్రమాదకరంగా రహదారిపై గుంతలు

61பார்த்தது
ప్రమాదకరంగా రహదారిపై గుంతలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల-వికారాబాద్ రహదారి ఎస్ వి రెస్టారెంట్ దగ్గర ఏర్పడ్డ గుంతలు ప్రమాదకరంగా మారాయని వాహనదారులు వాపోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం పలువురు వాహనదారులు మాట్లాడుతూ. ఈ ప్రమాదకర గుంతల కారణంగా మంగళవారం రాత్రి ముగ్గురు ద్వి చక్ర వాహనదారులు కింద పడ్డారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி