అక్రమార్కుల గుట్టురట్టు

72பார்த்தது
చేవెళ్ళ నియోజకవర్గం శంకర్ పల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ శాఖ జాయింట్ ఆపరేషన్ లో అక్రమ రేషన్ స్థావరం గుట్టు రట్టు అయినా సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మిర్జాగుడా అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డి నగర్ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 40 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ శాఖ & పౌరసరఫరాల శాఖ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు.

தொடர்புடைய செய்தி