మణిపూర్ కేడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాకేష్ రంజన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) చైర్మన్గా నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఈ నియామకం జరిగింది. ఈయన వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.