పెద్దపల్లిలో నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ

82பார்த்தது
పెద్దపల్లిలో నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ
పెద్దపల్లి పట్టణంలోని 20వ వార్డు నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ బాబు అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితం కాగా.. విజ్జన్న యువసేన వ్యవస్థాపకులు అల్లం వినోద్ రెడ్డి భరోసా ఇస్తూ వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ చేశారు. ఎమ్మెల్యే విజ్జన్న పై ఉన్న అభిమానంతో సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్, అన్ను, బొడ్డు నరేష్, నూగీల్లా వీరేశం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி