బోధన్ నియోజకవర్గంలో కురుమ కులస్తుల సంచలన నిర్ణయం

1632பார்த்தது
బోధన్ నియోజకవర్గంలో కురుమ కులస్తుల  సంచలన నిర్ణయం
నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని కురుమ సంఘంలో కురుమ కులస్తులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు కురుమ కులస్తుల అభివృద్ధికి ఏలాంటి తోడ్పాటును అందించలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వాపోయారు. ఈ మేరకు రానున్న ఎన్నికల్లో కురుమ కులస్తుల నుండి స్వాతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ నియోజక వర్గ కురుమ కుల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி