మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: డీఎస్పీ

77பார்த்தது
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: డీఎస్పీ
యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డిఎస్పి శివరామిరెడ్డి అన్నారు. నల్గొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రూరల్ ఎస్సై దొంగరి సైదాబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ క్రైమ్ ఫై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ కు వచ్చే అనవసరమైన లింకులను ఓపెన్ చేయొద్దని.. ఓటీపీలు వేరే వారితో పంచుకోవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி