గాంధీజీలో మిషన్ పరివర్తన అవగాహన సదస్సు

66பார்த்தது
గాంధీజీలో మిషన్ పరివర్తన అవగాహన సదస్సు
డ్రగ్స్‌ పై ఉక్కు పాదం మోపేందుకు పోలీస్ శాఖ రంగం సిద్ధం చేసింది. నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి మంగళవారం మాదకద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యంగా రూపొందించిన 'మిషన్ పరివర్తన్' కార్యక్రమంలో భాగంగా చండూర్ స్థానిక గాంధీజీ విద్యాసంస్థలలోని విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మాట్లాడారు. యువకుల పాలిట శాపంగా మారుతున్న మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగులు ముందుకు వేసిందన్నారు .

தொடர்புடைய செய்தி