మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలన ఎమ్మెల్యే

59பார்த்தது
మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా కార్యాలయ ఉద్యోగుల రిజిస్టర్ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. సమస్యలతో వచ్చిన రైతుల ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కారించాలని కోరారు. రెవిన్యూ విషయాలపై తహసీల్దార్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி