సారు సల్లగుండాలి

62பார்த்தது
సారు సల్లగుండాలి
చందంపేట మండలంలో ఇటివల్ల కుర్షిన వర్షాని పాత తెల్దేవరపల్లి గ్రామానికి చెందిన మన్నెం నిరంజన్ మృతి చెందారు. నిరంజన్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న అతను మృతి చందండంతో వాలా కుటుంభం దయనీయ స్థితిలో పడిపోయింది.
తహసిల్దార్ నల్గొండ జిల్లా కలెక్టర్ దృష్టికి తికెళ్లారు. కలెక్టర్ వెంటేనే స్పందించి మృతిచెందిన నిరంజన్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా కింద 5 లక్షల రూపాయలు విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி