కొనసాగుతున్న వారోత్సవాలు

71பார்த்தது
కొనసాగుతున్న వారోత్సవాలు
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం చందంపేట, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి, పీఏ పల్లి మండలాల్లోని అమరవీరుల స్మారక స్థూపాల వద్ద నివాళులర్పించారు. భూమికోసం భుక్తికోసం వెట్టిచాకిరి విముక్తికోసం జరిగిన మహాత్తర పోరాటాన్ని నేటి తరానికి వివరించారు. ప్రజా నాట్యమండలి కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.

தொடர்புடைய செய்தி