విద్యార్థులు తప్పిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే: మాజీ ఎమ్మెల్యే

79பார்த்தது
విద్యార్థులు తప్పిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమే: మాజీ ఎమ్మెల్యే
దేవరకొండ పట్టణం కొండమల్లేపల్లిలో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు స్కూల్ నుండి తప్పిపోవడం జరిగిందనే విషయం తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర బుధవారం ఆ స్కూల్ ను సందర్శించడం జరిగింది. అక్కడ పిల్లలతో దాదాపు గంటసేపు మాట్లాడి మున్సిపల్ పై చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ, విద్యార్థులు తప్పిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అన్నారు.

தொடர்புடைய செய்தி