తన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ ద్వారా సూపర్ కంప్యూటర్ తయారు చేయాలని సంకల్పించినట్టు టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ నెలలో ఇన్వెస్టర్లకు వెల్లడించారు. ఈ అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటర్ నెక్ట్స్ జనరేషన్ ఏఐ చాట్బాట్, గ్రోక్లను మళ్లీ తయారు చేసినట్టుగా ఉంటుందని మస్క్ తెలిపారు. 2025 ఆఖరులోగా ఈ సూపర్ కంప్యూటర్ను ఆపరేట్ చేయాలని వెల్లడించారు.