తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ

84பார்த்தது
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ పట్టణంలోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకు హాజరయ్యారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారికి మెదక్ ఎంపీ ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி