మంచిర్యాల ఎసిసిలో ఓటరు అవగాహన ర్యాలీ

346பார்த்தது
మంచిర్యాల ఎసిసిలో ఓటరు అవగాహన ర్యాలీ
మంచిర్యాల ఎసిసి లో అంబేద్కర్ నగర్ బిఎల్ఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్ నమోదు చేయించుకోవాలని సూచించారు. ర్యాలీలో కౌన్సిలర్ లావణ్య, వరలక్ష్మి, ఆర్పి కృష్ణ లత, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி