ఓటు అవగాహన ర్యాలీ

1074பார்த்தது
ఓటు అవగాహన ర్యాలీ
మంచిర్యాల జిల్లా ఎసిసి అంబేద్కర్ కాలనీలోనే ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎసిసి లోని బిఎల్ఓ విజయలక్ష్మి కోరారు. అన్ని వర్గాల ఓటర్లు సహకరించాలన్నారు. అన్ని వర్గాల ఓటర్లతో కలిసి ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, శోభ, వరలక్ష్మి పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி