మాదిగ అమరవీరులకు ఘన నివాళులు

1077பார்த்தது
మాదిగ  అమరవీరులకు ఘన నివాళులు
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం కేంద్రంలో శుక్రవారం రోజున మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగ అమరవీరులకు మంచిర్యాల జిల్లా ఇన్చార్జ్ తగరం మధురాజ్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజు మండల అధ్యక్షుడు ప్రశాంత్, అధ్యక్షుడు సతీష్, అశోక్, శ్రీధర్, మల్లేష్, సాయి, రాజన్న, దేవయ్య, పోషం నాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி