ఈ నెలాఖరులోపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన

53பார்த்தது
మంచిర్యాల నియోజకవర్గంలో ఈ నెలాఖరు లోపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన జరగనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నేతలు హాజరవుతారని తెలిపారు.

தொடர்புடைய செய்தி