వరద బాధితులకు సింగరేణి ఉద్యోగుల సాయం

77பார்த்தது
వరద బాధితులకు సింగరేణి ఉద్యోగుల సాయం
తెలంగాణ వరద బాధితుల కోసం సింగరేణి అధికారులు, ఉద్యోగులు తమ ఒక్కరోజు బేసిక్ జీతం రూ. 10. 25 కోట్లను విరాళంగా ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్, సి అండ్ ఎండి బలరాం గుర్తింపు, ప్రాథమిక సంఘాల నాయకులు సీతారామయ్య, జనక్ ప్రసాద్, లక్ష్మీపతి గౌడ్ తదితరులు అందజేశారు.

தொடர்புடைய செய்தி